Thursday, February 13, 2025

ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర

Must Read

ఏపీలోని 20 కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం చైర్మన్లు, సభ్యులను నియమించింది. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టారు. ఇందులో ముఖ్య శాఖ అయిన ఆర్టీసీకి చైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేరు ప్రకటించింది. శాప్ చైర్మన్ గా రవి నాయుడికి అవకాశం కల్పించింది. 20 కార్పొరేషన్లలో 16 టీడీపీకి దక్కాయి. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి లభించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -