బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్ ట్రాటర్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మరోసారి స్పందించారు. “రాజమౌళి లాంటి ప్రభావశీల వ్యక్తి మాటలు వ్యక్తిగత అభిప్రాయంగా మిగలవు....
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది తన వివాహం జరుగుతుందని ప్రకటించారు. మంచి సినిమాలు, జీవితం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని, కొత్త సంవత్సరంలో ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నానని అన్నారు. రాబోయే చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై మంచి నమ్మకం...
నటి అనుపమ పరమేశ్వరన్పై సోషల్ మీడియాలో వేధింపులు, అసత్య ప్రచారం జరుగుతున్నట్టు తెలిసి కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె, కుటుంబం, స్నేహితులు, సహనటులను టార్గెట్ చేసి మార్ఫ్ చేసిన ఫోటోలు, నిరాధారక ఆరోపణలతో పోస్టులు పెడుతున్న ఖాతాలు ఆమె దృష్టికి వచ్చాయి. దీనికి దారితీసిన ఒకే వ్యక్తి మరిన్ని...
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్, 19 ఏళ్ల వయసులోనే ‘బద్రి’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. కొద్ది చిత్రాల తరువాత సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబ జీవితం వైపు దృష్టి మళ్లించారు. పవన్ కళ్యాణ్తో వివాహం, ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన రేణూ, విడాకుల తర్వాత పిల్లల...
తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టాలీవుడ్లోని అన్ని సినిమాలు, వెబ్సిరీస్ల షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ డిమాండ్ల ప్రకారం, సిబ్బందికి కనీసం 30 శాతం వేతనాలు పెంచాలని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, వేతనాలు పెండింగ్ లేకుండా రోజువారీగా చెల్లించాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం...
సీనియర్ యాంకర్ ఉదయభాను సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో సిండికేట్ పెరిగిందని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంకర్లకు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్లో ఉదయభాను మాట్లాడుతూ…...
టాలీవుడ్ నటుడు మహేష్ బాబుకు కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. గత ఏప్రిల్లో సాయి సూర్య డెవలపర్స్ విషయంలో ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. దీనికి ప్రచార కర్తగా ఉన్న మహేశ్ను ఆ ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా చేర్చారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్లో ఒక ప్లాట్...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల నుంచి సినిమాలు చేయడం లేదు. దీంతో ఆర్థికంగా ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి...
ఇటీవల ఓ పబ్లో బర్త్ డే పార్టీ అనంతరం సిబ్బందితో గొడవ పెట్టుకొని వార్తల్లోకి ఎక్కింది నటి కల్పిక. తాజాగా ఈమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్న కల్పిక బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు యాజమాన్యం ఆరోపించింది. దీనికి...
టాలీవుడ్ జేజమ్మ అనుష్క 40 యాక్సిడెంట్లకు కారణమైంది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. ఏకండా ఆమె సినిమా డైరెక్ట్ చేసిన క్రిష్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయం ఏంటంటే… అల్లు అర్జున్, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'వేదం' సినిమా విడుదలై ఇటీవల 15 ఏళ్లు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...