Monday, April 27, 2026

#floods

వరదలపై సీఎం ఏరియల్ సర్వే

తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో...

తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని...

వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం

చైనాలో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఘ‌ట‌న‌చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు వరదలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ నగల దుకాణం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వరద ఉధృతికి షాపులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంచనా ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు మిస్సైనట్లు సమాచారం. ఈ...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img