Saturday, January 17, 2026

వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం

Must Read
  • చైనాలో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఘ‌ట‌న‌
    చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు వరదలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ నగల దుకాణం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వరద ఉధృతికి షాపులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంచనా ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు మిస్సైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు వీధుల్లోకి వచ్చి బంగారం వెతికే ప్రయత్నం చేశారు. కొందరు వరద నీటిలో తడుముకుంటూ వెతికిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వరదలతో భారీ నష్టం సంభవించిన ఈ ఘటనపై చైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -