Sunday, June 1, 2025

అల్లూరి సీతారామ‌రాజుకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

Must Read

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించి తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు అని పేర్కొన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం ఆయ‌న చేసిన‌ పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శమ‌ని తెలిపారు. నేడు అల్లూరి సీతారామ‌రాజుగారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుళులు అర్పిస్తున్న‌ట్లు పోస్టులో రాసుకొచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -