Friday, June 20, 2025

తెలంగాణలో పోలీస్ V/S పోలీస్!

Must Read

తెలంగాణలో బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యలు ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమతో వెట్టిచాకిరి చేయించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఒకే చోట ఐదేండ్లు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబానికి సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై బైఠాయించారు. ఈ క్రమంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డితో వారిని చెదరగొట్టారు. దీంతో ఆమెతో పోలీసు నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. రెండు రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. హోంశాఖ నేటికీ సీఎం వద్దే ఉందని, అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -