Thursday, April 16, 2026

తెలంగాణ డీజీపీని క‌లిసిన మంచు మనోజ్ దంప‌తులు

Must Read

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మనోజ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ లో మౌనిక గౌరవనీయ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశామని రాశారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని రాశారు. ప్రయాణం క్రమశిక్షణ ధైర్యం నైతిక పోలీసింగ్ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాశారు. భవిష్యత్తులో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -