Sunday, June 1, 2025

మందుబాబులకు గుడ్ న్యూస్

Must Read

ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల లిక్కర్ కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ అందిస్తోంది. అయితే, దీనికి భారీ డిమాండ్ రావడంతో పలుచోట్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు లిక్కర్ ఉత్పత్తిని మరింత పెంచింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని నాలుగు కంపెనీలు ఏడు రకాల బ్రాండ్లను రూ.99కే అమ్మేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -