Tuesday, July 8, 2025

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే!

Must Read

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష ఉంది. ఇంటర్ కు, జేఈఈకి 11 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేర‌ళ‌లో నిఫా వైర‌స్‌తో ఇద్ద‌రి మృతి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెంద‌డం ఆందోళ‌న‌కు క‌లిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -