Saturday, January 25, 2025

కేటీఆర్ కు మరో ఎదురు దెబ్బ!

Must Read

ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండూ కలిసి ఈ కేసును విచారించనున్నాయి. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా చేర్చింది. రెండ్రోజుల్లో వీరికి నోటీసులు పంపే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపులో అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -