Saturday, May 17, 2025

కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి

Must Read

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో బుధ‌వారం ఓ షాపు ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు అక్క‌డ‌ బాణాసంచా కాల్చారు. దీంతో ప‌క్క‌న షాపులో ఫ్లెక్సీలు, టెంట్‌కు మంటలు అంటుకొని చెల‌రేగాయి. అక్క‌డే ఉన్న సిబ్బంది స‌కాలంలో స్పందించి మంట‌లు ఆర్పారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -