Saturday, July 5, 2025

మళ్లీ పెరిగిన గ్యాస్ రేటు!

Must Read

దేశ వ్యాప్తంగా గ్యాస్ రేటు మళ్లీ పెరిగింది. అయితే, ఇది కమర్షియల్ గ్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో వ్యాపారులపై భారం పడనుంది. హైదరాబాద్ లో ఎల్పీజీ ధర రూ.2,028.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1802కి చేరాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -