Saturday, March 15, 2025

మళ్లీ పెరిగిన గ్యాస్ రేటు!

Must Read

దేశ వ్యాప్తంగా గ్యాస్ రేటు మళ్లీ పెరిగింది. అయితే, ఇది కమర్షియల్ గ్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో వ్యాపారులపై భారం పడనుంది. హైదరాబాద్ లో ఎల్పీజీ ధర రూ.2,028.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1802కి చేరాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -