Sunday, May 18, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు

Must Read

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఇది ఫేక్ అని తేల్చారు. ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇది, ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేయడమే కాకుండా, ట్విట్టర్ నుంచి ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. సదరు వ్యక్తి ప్రతి రోజూ దేశంలోని ఏదో ఒక రద్దీ ప్రాంతాన్ని ఎంచుకొని బాంబు బెదిరింపు అంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. సాంకేతిక నైపుణ్యం ద్వారా ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -