Friday, January 24, 2025

నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు ముందస్తు బెయిల్

Must Read

ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట లభించింది. ఈ కేసులో ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతురావు, సీఐ సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని కాంతిరానా, విశాల్ గున్నీ, తదితరులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -