Wednesday, November 12, 2025

మామిడి పండ్లు తింటున్నారా..అయితే ఇది చదవండి

Must Read

మామిడి పండ్లు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరగతారు. షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. మామిడి పండు తిన్న వారు ఆహారం తినడం తగ్గించుకోవాలి. మామిడి పండ్లు తినడం వల్ల మల విసర్జన సులువుగా జరుగుతుంది. మామిడి పండ్లతో మలబద్దకం పోతుంది. మామిడి పండ్లలో రసంతో పాటు తొక్కను కూడా తినడం చాలా మంచిది. మామిడి పండ్లకు ఉప్పు, కారం అద్ది తినడం అస్సలు మంచిది కాదు. కార్బెడ్ తో పండించిన మామిడి పండ్లు తినడం వల్ల కూడా చాలా రకాల రోగాలు వస్తాయి. క్యాన్సర్, నరాల బలహీనత, ఆకలి కాకపోవడం వంటివి వస్తాయి. సహజసిద్ధంగా పండిన మామిడి పండ్లు తినడం చాలా మంచిది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -