Sunday, May 18, 2025

నయనతార-ధనుష్ కేసు వాయిదా

Must Read

సినీ నటులు నయనతార, ధనుష్‌ల మధ్య నడుస్తున్న కోర్టు కేసు వాయిదా పడింది. తన నానుమ్‌రౌడీ సినిమాలోని ఓ సీన్‌ను తమ అనుమతి లేకుండా ‘నయనతార బిహైండ్‌ ది ఫెయిరీ టెల్‌’ పేరుతో డాక్యుమెంటరీలో కాపీ చేసిందని ధనుష్ ఆరోపించారు. మూడు సెకన్ల నిడివి ఉన్న సీన్‌కు ధనుష్ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -