Thursday, March 12, 2026

Today Bharat

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

యూజర్ల కోసం ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుగా పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకుంది. స్టేటస్‌ పెట్టే సమయంలో ఫేస్‌‌బుక్ స్టోరీ, ఇన్‌స్టాగ్రామ్...

UPSC సివిల్స్ పరీక్ష-2025 నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష...

ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు

టాలీవుడ్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్నుశాఖ దాడులపై నిర్మాత, FDC చైర్మన్ దిల్‌రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడి ఇంట్లో జరగడం లేదని తెలిపారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, రెండు రోజులుగా ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. దిల్‌రాజుఇల్లు,...

త్వరలో భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెంపు!

చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. భూముల విలువ, బుక్ విలువ మధ్య తేడాలుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్....

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆప్ మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యతరగతి మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఆప్ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లను చేర్చారు. వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని సంజీవని పథకాన్ని ప్రారంభించామని కేజ్రీవాల్‌ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి...

ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల

చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో రెండు నెలలు ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా.. పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను...

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జీతం ఎంతో తెలుసా!

అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండో సారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఉండే వారికి ఏటా 4లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.3.46 కోట్లు) గౌరవ వేతనం లభిస్తుంది. అంటే ప్రతినెలా రూ.30 లక్షల వేతనం అందుతుంది. 2001 సంవత్సరం నుంచి ఇంతే మొత్తాన్ని యూఎస్ ప్రెసిడెంటుకు ఇస్తున్నారు. ఇక...

వెండితెరపై అలరించబోతోన్న యాంకర్ సుమ

స్టార్ యాంకర్‌ సుమ కనకాలకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది. అయితే, సుమ ‘జయమ్మ పంచాయతీ’ మూవీ తో వెండితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఆ తర్వాత...

లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్

ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు లక్నో.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ యాజమాని సంజీవ్ గోయెంకా అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన రిషబ్...

కుంభమేళాతో 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో యూపీలోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈనెల13న మొదలై ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి 40 కోట్ల మందికిపైగా భక్తులు వచ్చి, పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో భక్తజనసంద్రమైన ప్రయాగ్‌రాజ్‌.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది....

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img