Thursday, March 12, 2026

Today Bharat

సినిమా టికెట్ల ధరల పెంపుపై విచారణ వాయిదా

సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 గంటల మధ్య...

అమూల్ పాల ధర తగ్గింపు

ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ పాల ధరలను తగ్గించింది. కంపెనీ అందిస్తున్న ప్రధాన పాల ఉత్పత్తులు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ఫ్రెష్‌పై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించినట్టు ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చినట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా...

మంత్రి సీతక్కతో విభేదాలపై కొండా సురేఖ క్లారిటీ

తనకు మంత్రి సీతక్కతో విభేదాలు ఉన్నాయని వస్తున్న ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. 'మంత్రి సీతక్కకు నాకు ఎలాంటి విభేదాలు లేవు. సమ్మక్క-సారలమ్మ లాగా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. దీన్ని ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.' అంటూ...

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు చురకలు

తెలంగాణకు చెందిన కంపెనీలతో ఒప్పందానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లాలా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చురకలంటించారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డుకు అటు వైపు రేవంత్ రెడ్డి ఉంటారని.. ఇటు వైపు మెగా కృష్ణారెడ్డి ఉంటారని వ్యాఖ్యానించారు. మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఒప్పందం కోసం దావోస్...

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు మార్పు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఈ పథకానికి కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయంతో నీటిపారుదల శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ పథకానికి 'ఎస్. జైపాల్‌రెడ్డి పీఆర్ఎల్ఐ' (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) పేరును పెట్టారు.

ఇకపై స్వలింగ వివాహాలు చట్టబద్ధం

గత ఏడాది థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఈ నెలలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇప్పటివరకు 200 మందికి పైగా స్వలింగ జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో...

తెలంగాణకు భారీ పెట్టుబడులు

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌ ముందుకొచ్చింది. దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ పెట్టుబడితో...

పటాన్‌చెరు కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్...

రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. గతంలో ఓ చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్‌గోపాల్ వర్మను దోషిగా నిర్దారిస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి...

షాకింగ్: బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు

ముంబైలో సినీ సెలబ్రిటీలకు భద్రత లేకుండా పోతోంది. అండర్ వరల్డ్ అంతమైంది అంటున్నా ఇప్పటికి బాలీవుడ్‌ని ఎవరో ఒకరు భయపెడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలు కపిల్‌ శర్మ, రాజ్‌పాల్‌ యాదవ్‌, రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా కపిల్‌ శర్మకు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ కమెడియన్ కింగ్ కపిల్ శర్మకు...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img