Wednesday, February 11, 2026

Today Bharat

వరదలపై సీఎం ఏరియల్ సర్వే

తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో...

వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గణపతికి తొలి పూజలో పాల్గొని ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగన్‌ షెడ్యూల్ ప్రకారం ఉదయం విజయవాడ రాణిగారితోటలోని వినాయక మండపంలో పూజలకు హాజరయ్యేలా ప్రణాళిక వేసినా, కురిసిన...

కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు య‌త్నం

జమ్మూకాశ్మీర్‌లో వర్షాలు ఆగకుండా కురవడంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజల రక్షణ కోసం భద్రతా బలగాలు, అధికారులు సహాయక చర్యల్లో బిజీగా ఉన్న వేళ… ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారిని అడ్డుకుని చొరబాటును విఫలం చేసింది. అధికారుల సమాచారం ప్రకారం, ఉత్తర కాశ్మీర్‌లోని...

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద

69 గేట్లు ఎత్తి నీటి విడుద‌ల‌ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితి మరింత తీవ్రతరం అవుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి సుమారు 3.03 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతుండగా, అధికారులు 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2.97 లక్షల క్యూసెక్కుల నీటిని...

చైనా విద్యార్థులపై ట్రంప్‌ నిర్ణయం.. బీజింగ్‌ ప్రతిస్పందన

అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చైనా విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను అమెరికా యూనివర్సిటీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రకటనపై చైనా అధికారికంగా స్పందించింది....

తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని...

కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్… నీట మునిగిన‌ పట్టణం!

కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా పరిస్థితి విషమంగా మారింది. కేవలం 12 గంటల్లోనే సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పట్టణం మొత్తం మునిగిపోయింది. రాజంపేట, తిమ్మారెడ్డి, కల్యాణి వాగు పరిసర గ్రామాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు...

నేటి నుంచి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

విజయదశమి పర్వదినంతో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంఘ్ సిద్ధమవుతోంది. ఆగస్టు 26 నుంచి 28 వరకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలతో శతాబ్దీ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సంఘ్ చీఫ్ మోహన్...

అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంలో ఆనందకర ఘడియలు నెలకొన్నాయి. సచిన్ కొడుకు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగినట్లు అధికారికంగా ధృవీకరించారు. కొద్దికాలంగా అర్జున్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, సచిన్ స్వయంగా అభిమానులతో ముచ్చటిస్తూ నిశ్చితార్థ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 14న అర్జున్...

ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పేల్చి హత్య

మైసూరు జిల్లా సలిగ్రామ్ మండలంలో ప్రేమ పేరుతో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. దర్శిత (22) అనే యువతి తన ప్రియుడు సిద్ధరాజు చేతిలోనే దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కొంతకాలంగా సిద్ధరాజుతో ప్రేమలో ఉన్న దర్శిత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే సాకులు చెబుతూ తప్పించుకున్న సిద్ధరాజు, కుటుంబ పెద్దల ఒత్తిడితో దర్శితను...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img