Sunday, April 19, 2026

Today Bharat

‘కల్కి-2’ నుంచి దీపికా ఔట్, అలియా భట్ ఎంట్రీ?

వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘కల్కి-2’ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన దీపికా, సీక్వెల్‌లో ఉండబోరని తెలియడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో...

హైదరాబాద్‌ బాలసదన్‌లో దారుణం!

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ బాలసదన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలసదన్‌లో నివసిస్తున్న ఒక బాలుడిపై స్టాఫ్‌ గార్డు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఆ గార్డు బాలుడిని అనుమతి లేకుండా ఇంటికి పంపించాడని, ఇంటికి చేరిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం. వైద్య పరీక్షల్లో బాలుడిపై లైంగిక దాడి...

సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచిన బీజేపీ : పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) బలహీనపరిచి, అవినీతిని బహిర్గతం చేసే కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్‌, మధుసత్యం గౌడ్‌, కొమురయ్యలతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఆయన...

మంత్రి పదవి నుంచి తప్పుకోవాల‌నుకుంటున్నా : సురేష్ గోపీ

కేరళకు చెందిన బీజేపీ ఎంపీ, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ తాను కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఆదివారం జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తాను సినీ కెరీర్‌ను వదులుకొని మంత్రి పదవిని కోరలేదని స్పష్టం చేశారు. ఇటీవల...

గాజా యుద్ధం ముగిసిన‌ట్లు ప్ర‌క‌టించిన ట్రంప్‌!

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హమాస్‌ ఈ రోజు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ బయలుదేరారు. విమానంలో బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇక నుంచి సాధారణ పరిస్థితులు...

తూర్పుగోదావరిలో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత, వాసంశెట్టి సుభాష్‌లు పాల్గొని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లులో తన విజయానికి బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల మద్దతు కీలకమని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి గౌడ,...

అమ్మాయిలు రాత్రి బ‌య‌ట‌కు రావొద్ద‌న్న మమతా బెనర్జీ!

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన ఆమెను ఐదుగురు నిందితులు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ముగ్గురు...

యువత ఆకాంక్షల‌తో జనసేన ప్రయాణం: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన ఏడేళ్ల గుర్తుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ వేదికపై ఓ హృదయస్పర్శి సందేశాన్ని పంచుకున్నారు. 2018 అక్టోబర్ 12న శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ తర్వాత యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భంగా తీసిన ఫోటోను షేర్...

నటుడు శ్రీకాంత్‌పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఆయన ఫిర్యాదు చేసి, శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని సభ్యత్వాన్ని రద్దు...

గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా విశాఖ: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంను గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, రాష్ట్రంలోకి వస్తున్న 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం విశాఖకే వస్తున్నాయని ఆయన తెలిపారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు...

About Me

1286 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -spot_img