Thursday, January 15, 2026

హైడ్రాపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

Must Read

గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ భవనం కూల్చివేతపై దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “చట్టబద్ధంగా నోటీసు ఇవ్వకుండా ఉదయాన్నే ఎందుకు కూల్చారు? హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇస్తే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా నియంత్రించలేని పరిస్థితి వస్తుంది” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికార పరిధి ఏమిటి? జీహెచ్ఎంసీ చట్టాలకు లోబడి పనిచేస్తుందా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తే జలవనరులు, నాలాల పరిరక్షణ తప్ప మిగతా విషయాల్లో జోక్యం చేసుకోకుండా నిషేధిస్తామని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -