Monday, June 1, 2026

పాకిస్తాన్‌కు గుణ‌పాఠం చెప్పాలి – అసదుద్దీన్ ఓవైసీ

Must Read

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ దాడులను స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మరో పహల్గామ్‌ లాంటి ఉగ్రదాడి జరగకుండా పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాల‌ని తెలిపారు. పాక్ ఉగ్ర‌ స్థావరాలను అన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయాలంటూ జై హింద్ అని ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -