Sunday, June 1, 2025

కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి

Must Read

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో బుధ‌వారం ఓ షాపు ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు అక్క‌డ‌ బాణాసంచా కాల్చారు. దీంతో ప‌క్క‌న షాపులో ఫ్లెక్సీలు, టెంట్‌కు మంటలు అంటుకొని చెల‌రేగాయి. అక్క‌డే ఉన్న సిబ్బంది స‌కాలంలో స్పందించి మంట‌లు ఆర్పారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -