Tuesday, April 22, 2025

ప్రభాస్ ఎవరో తెలియదు: షర్మిల

Must Read

ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని, కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తులో వెల్లడైందని, జగన్ ఏపీ పరువు తీశారని పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాల పేరిట రూ.1750 కోట్లు లంచం తీసుకోవడంపై విచారణ జరిపించాలన్నారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తనపై సోషల్ మీడియాలో జగన్ దుష్ప్రచారం చేయించారని ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యుల‌కు అంద‌న్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ కేవ‌లం గ‌త తొమ్మిది నెల‌ల కాలంలోనే రూ.22,000...
- Advertisement -

More Articles Like This

- Advertisement -