Sunday, February 15, 2026

గ్రూప్–2 వాయిదా!

Must Read

ఏపీలో జనవరి 5న జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థుల భారీగా వినతులు రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి ఫిబ్రవరి 23న పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -