Tuesday, October 21, 2025

జనవరి నుంచి కేసీఆర్ రీఎంట్రీ!

Must Read

వచ్చే ఏడాది జనవరి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రంలో ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టిసారించనున్నారు. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా కొత్త కమిటీలు వేయనున్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ చార్జీలను నియమించనున్నారు. కొత్త సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సిద్ధం కానున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -