Sunday, December 7, 2025

ట్రంప్ విన్.. మస్క్ మరింత రిచ్!

Must Read

అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఎలాన్ మస్క్ కు కలిసి వచ్చింది. ట్రంప్ విజయం సాధించడంతో ఆయన కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ.2లక్షల కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సంపద 290 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటికే మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు పూర్తి మద్దతు ఇచ్చాడు మస్క్. అమెరికా మీడియా ట్రంప్ కు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ.. మస్క్ మాత్రం తన ట్విట్టర్ సాయంతో సోషల్ మీడియాలో భారీ ప్రచారం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -