Monday, September 1, 2025

మోమోస్ తిని మహిళ మృతి

Must Read

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళ స్ట్రీట్ ఫుట్ తిని చనిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన ఓ మహిళ.. పక్కనే ఉన్న మోమోస్ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్లింది. మోమోస్ తిని అస్వస్థతకు గురైంది. కొద్ది సేపటికే చనిపోయింది. ఆ మహిళలతో పాటు అదే హోటల్ లో మోమోస్ తిన్న మరో 20 మంది కూడా అనారోగ్యం పాలయ్యారు. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -