Friday, July 4, 2025

లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు నిలిపివేత

Must Read

తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ వాయిదా వేశామన్నారు. కేసు తీవ్రత వల్లే సిట్ ను ఏర్పాటు చేశామని.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు చేపడతామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -