Monday, March 2, 2026

#todaybharat

వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నా: సాయి ధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది తన వివాహం జరుగుతుందని ప్రకటించారు. మంచి సినిమాలు, జీవితం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని, కొత్త సంవత్సరంలో ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నానని అన్నారు. రాబోయే చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై మంచి నమ్మకం...

నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నేడు విచారణ చేపడతుంది. బీఆర్‌ఎస్ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జులై 31న ఆదేశించినప్పటికీ ఆలస్యమవుతోందని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. స్పీకర్ మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల...

గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అక్రమ నిర్మాణాలు గుర్తించారు. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా, తొలగింపుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సోమవారం ఉదయం హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తుతో నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని...

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సీవీ ఆనంద్ క్షమాపణలు

తెలంగాణ హోమ్ శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎమోజి రిప్లైపై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీ సమావేశం పోస్టుకు వచ్చిన కామెంట్‌కు నవ్వు ఎమోజి పెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై సీవీ ఆనంద్ స్పందిస్తూ, రెండు నెలల క్రితం హ్యాండ్లర్ పొరపాటున పెట్టిన ఎమోజి అని, తనకు తెలియకుండా జరిగిందని వివరించారు....

సౌదీలో భారతీయ యాత్రికుల బస్సు ప్రమాదం.. 40 మంది మృతి

సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ముఫరహత్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన బృందంలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. తెల్లవారుజామున 1:30 గంటలకు మదీనా నుంచి 160 కి.మీ. దూరంలోని ముహ్రాస్ వద్ద...

కర్ణాటకలో డీకే శివకుమార్ రాజీనామా పుకార్లు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారన్న పుకార్లు వ్యాపించాయి. దీనిపై స్పందించిన శివకుమార్, తాను క్రమశిక్షణ కలిగిన సైనికుడినని, రాజీనామా వార్తలు పుకార్లే అని తోసిపుచ్చారు. పునర్వ్యవస్థీకరణ సిద్ధరామయ్య నిర్ణయమని, హైకమాండ్ చర్చల తర్వాతే జరుగుతుందని...

తెలంగాణలో పత్తి కొనుగోళ్లు బంద్

తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రభుత్వానికి తెలిపినా స్పందన లేదని సమ్మె చేపట్టారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆగాయి. ఇదే సమయంలో ఆసిఫాబాద్...

పైరసీ సైట్ల మూసివేత

పైరసీ చిత్రాలకు కేంద్రంగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేశారు. శనివారం అరెస్టైన నిర్వాహకుడు ఇమ్మడి రవి సమాచారంతోనే లాగిన్‌లు, సర్వర్‌లను బ్లాక్ చేశారు. గతంలో ఇమ్మడి రవి 'కోట్ల మంది డేటా ఉంది, ఫోకస్ ఆపండి' అంటూ సవాల్ విసిరిన లేఖ సోషల్్ మీడియాలో వైరల్ అయింది....

రాయలసీమపై చంద్రబాబు నిర్లక్ష్యం: శైలజానాథ్

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్‌లను తరలించారని, నీటి వనరులు, నిధులను కోల్పోయామని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం జరిగి 87 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు...

ఆరు నెల‌ల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధాన రోడ్లు

విశాఖపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ, భోగాపురం విమానాశ్రయాన్ని కలుపే మాస్టర్‌ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీఎంఆర్‌డీఏ పరిధిలోని 8 ఎంఐజీ ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను త్వరితగతిన ముగించాలని సూచించారు. కైలాసగిరి పైభాగంలో 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్తవలసలో 120 ఎకరాల్లో థీమ్...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img