Thursday, March 5, 2026

#todaybharat

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఆల‌స్యంపై హైకోర్టు సీరియ‌స్‌

మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాల పరిమితి ఈ ఏడాది మార్చి 25వ తేదీన ముగిసినా, ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి శ‌నివారం విచారించింది. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ తరపు...

రేపు తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో ఆయ‌న‌ పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంత‌రం డీఎస్‌ విగ్రహ ఆవిష్కరణ చేయ‌నున్నారు. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు భారీ ఏర్పాట్లు...

జూన్ 30 నుంచి జూడాల స‌మ్మె

తెలంగాణ‌లోని జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె ప్రకటించారు. జనవరి నెల నుంచి తమకు ఇవ్వాల్సిన స్టైపెండ్ చెల్లించాలని, నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వం వెంటనే స్పందించకపోతే ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె...

ఆటో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తాం – హ‌రీష్ రావు

తెలంగాణ‌లోని ఆటో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తామ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ప‌టాన్ చెరు కు చెందిన ఆటో డ్రైవ‌ర్ల సంఘం ప్ర‌తినిధులు హ‌రీష్‌రావును క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారింద‌న్నారు. పాల‌కులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి త‌మ‌ను మోసం చేశారంటూ...

పీవీ న‌ర‌సింహ‌రావుకు ఘ‌న నివాళులు

దేశ మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ , తెలంగాణ మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి...

నా స్ఫూర్తితోనే ర్యాపిడో రూప‌క‌ల్ప‌న – సీఎం చంద్ర‌బాబు

టీడీపీ జాతీయాధ్య‌క్షుడు, ఏసీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌ముఖ బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడోపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను స్ఫూర్తిగా తీసుకునే ర్యాపిడో ఆవిష్కరణ చేశారంటూ వ్యాఖ్యానించారు. ర్యాపిడో వ్యవస్థాపకుల్లో ఒకరైన నిజామాబాద్‌కు చెందిన పవన్‌ గుంటూరు జిల్లా వాసి అని చెప్పుకొచ్చారు. గుంటూరులోని ఆర్వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఐఫర్‌...

ర‌ష్మిక కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్‌

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ ఎక్క‌డ చూసినా ర‌ష్మిక హ‌వా కొన‌సాగుతోంది. పుష్ప బ్లాక్ బాస్ట‌ర్‌తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక ఆ త‌ర్వాత ఛావా, సికింద‌ర్‌, పుష్ప‌2 వంటి సినిమాల‌తో సూప‌ర్ హిట్లు సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల కుబేరాతో మంచి మార్కులు...

పార్ల‌మెంట్ క‌న్నా రాజ్యాంగ‌మే అత్యున్న‌త‌మైన‌ది – చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

పార్ల‌మెంట్ క‌న్నా రాజ్యాంగమే అత్యున్నతమైనద‌ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందంటార‌ని, కానీ త‌న‌ ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైంద‌ని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ కు అధికారాలున్నాయి కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేద‌న్నారు. ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాల‌ని,...

పోర్న్ వీడియోలు చేస్తున్న దంప‌తుల అరెస్ట్

పోర్న్ వీడియోలు చిత్రీక‌రిస్తూ అమ్ముకుంటున్న ఓ దంప‌తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని అంబర్‌పేటలో హెచ్‌డీ కెమెరాలతో దంపతులు లైవ్ న్యూడ్ వీడియోల వ్యాపారం చేస్తున్నారు. రూ.2000కు లైవ్ లింక్, రూ.500కు రికార్డెడ్ వీడియోలు అమ్ముకుంటున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతుంద‌గా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.బాగ్ అంబర్‌పేటలోని మల్లికార్జుననగర్‌లోని ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌...

అఖండ గోదావ‌రికి శంకుస్థాప‌న‌

రాజ‌మండ్రిలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. రూ.94.44 కోట్లతో చేప‌ట్టిన‌ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప‌ర్యాట‌కుల‌ను మ‌రింత ఆక‌ర్షిస్తుంద‌ని పాల‌కులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌, బీజేపీ ఎంపీ దగ్గుబాటి...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img