మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా సందేశం విడుదల చేస్తూ, “దేశానికి అహర్నిశలు సేవలందించిన మహనీయుడు డాక్టర్ రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు....
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన వారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. కేవలం 7 రోజుల్లోనే 900 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. వీరిలో 55 మంది మైనర్లు ఉండటంతో వారిని కౌన్సెలింగ్కు హాజరుపరచగా, పెద్దవారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం టారిఫ్స్ విధించడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నిర్ణయంతో పాటు భారత్, రష్యా సన్నిహితత, చైనాతో మెరుగవుతున్న సంబంధాలు అమెరికా రాజకీయవర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ట్రంప్ మద్దతుదారులైన రైట్ వింగ్ ఇన్ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ ఉద్యోగులు,...
మణిపూర్లో శాంతి స్థాపనకు దోహదపడే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన సాయుధ గ్రూపులు కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (కేఎన్వో), యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (యూపీఎఫ్) కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వంతో కలిసి కార్యకలాపాల నిలిపివేత ఒప్పందంపై సంతకం చేశాయి. ఢిల్లీలో గురువారం ముగిసిన చర్చల అనంతరం కుదిరిన ఈ త్రైపాక్షిక ఒప్పందం ఏడాది...
గణేష్ నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు విఘ్నేశ్వరుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తూ భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నారు. అయితే నిమజ్జనం సమయంలో విగ్రహాల ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటు కొంతమందికి ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పూణే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పూణే పోలీసులు ప్రకటించిన ప్రకారం,...
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన ట్వీట్లో “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” అని వ్యాఖ్యానించారు. జగన్ తన ట్వీట్లో, అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సంవత్సరాలుగా రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారని తీవ్ర...
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో ఒక్కసారిగా గ్రామాన్ని షాక్కు గురి చేసే ఘటన జరిగింది. తండ్రి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తనకే రావాలని పట్టుబడిన కుమారుడు, చివరకు సొంత తండ్రినే దారుణంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన రామాచారి (58) ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య విరుపాక్షమ్మ, కుమారుడు...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రధాన నాయకత్వం దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో నేతలతో భేటీ అయ్యి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు...
దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇలా జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్లోకి వరద నీరు ప్రవేశించింది. మరింత...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం యథేచ్ఛగా నాశనం అవుతోందని, రైతుల సమస్యలకు పరిష్కారం చూపే దిక్కు లేదని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పులివెందుల పర్యటనలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వాగ్దానాలతో మోసం చేస్తోందని, "సూపర్ సిక్స్" పేరుతో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతోందని ఆరోపించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో...