తమ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామన్న ఫిల్మ్ ఛాంబర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ యథావిథిగా కొనసాగనున్నట్లు ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు....
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...