Wednesday, November 19, 2025

#telangana

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల‌ సీఎం‌ల భేటీ

ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే వాదనలు నూటికి నూరుపాళ్లూ అవాస్తవం,” అని కవిత స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగినప్పటికీ, అక్కడి నుంచి ఇప్పటివరకు 5,657 టీఎంసీల...

బనకచర్లపై చర్చకు తిరస్కరించిన తెలంగాణ

బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ స‌ర్కార్ షాకిచ్చింది. బుధ‌వారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరగబోయే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ముందుగా పంపిన సింగిల్ ఎజెండా ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉదయం కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన...

తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలకు ఆమోదం తెలిపారు. త్రిపుర హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. మద్రాస్, రాజస్థాన్ హైకోర్టుల...

స్వర్ణలత భవిష్యవాణి.. సమృద్ధిగా వర్షాలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించి, భక్తులను ఆకట్టుకున్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే బాధ్యత తనదని స్వర్ణలత ప్రకటించారు. రాబోయే రోజుల్లో మహమ్మారి, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. భక్తులు జాగ్రత్తగా...

ప్ర‌తి మండ‌లానికి న‌లుగురు స‌ర్వేయ‌ర్లు – మంత్రి పొంగులేటి

తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ నెల 27న శిక్షణ పొందిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత 28, 29...

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజాసింగ్‌ బహిరంగంగా విమర్శలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంమ‌య్యారు. అయితే పార్టీ అధిష్టానం రామ‌చంద్ర‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంతో పాటు, రాష్ట్ర‌ బీజేపీలోని పరిణామాలకు నిరసనగా రాజాసింగ్‌...

ఫాతీమా కాలేజీపై అందుకే చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు – హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

హైద‌రాబాద్‌లోని చెరువు భూముల ప‌రిర‌క్ష‌ణ కోసం ఆక్రమణలు తొలగించటం, కబ్జాల్లో ఉన్న చెరువులు, కుంటలను ర‌క్షించి ఆ భూముల‌ను తిరిగి ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావ‌డం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా హైడ్రాను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, వ్యాపార ప్ర‌ముఖులకు చెందిన భ‌వ‌నాల‌ను సైతం హైడ్రా కూల్చి వేసింది....

జై శ్రీరాం స‌రిపోదు.. స‌మాజ సేవ చేయండి – కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి సొంత పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నాయ‌కుల‌కు , కార్య‌క‌ర్త‌ల‌కు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే సరిపోద‌ని, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోద‌ని, సమాజ సేవ చేయాల‌ని వ్యాఖ్యానించారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంద‌ని...

ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

ఇటీవ‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో య‌శోద ఆస్ప‌త్రిలో చేరిన మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్ప‌త్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్‌ గురువారం య‌శోద‌ ఆసుపత్రిలో చేరారు. బ్లడ్‌ షుగర్ లెవెల్స్ ఎక్కువ‌గా ఉండ‌టం, సోడియం లెవెల్స్ త‌క్కువ‌గా ఉండ‌టం వంటి ఇబ్బందులు ఉన్న‌ట్లు వైద్యులు...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img