కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను ఆలయంలోని హుండీలో వేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు తమ ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలని ఆ వ్యక్తి భార్య, కుమార్తెలు ఆలయ అధికారులను వేడుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు...
బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి...