జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా కొనసాగుతూనే పార్టీకి స్వతంత్ర శక్తిగా పరిపక్వత ఇవ్వాలనే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా జనసేన కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు అదనంగా...
రాజమండ్రిలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. రూ.94.44 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ పర్యాటకులను మరింత ఆకర్షిస్తుందని పాలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులతో పంట నష్టపోతున్న రైతులకు సహాయకరంగా ఉండేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులను తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం గతంలో ఆయన కర్ణాటకకు వెళ్లి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ప్రత్యేకంగా సమావేశమై కుంకీ ఏనుగులను ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆరు...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెక్కలి నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు - మాటామంతి" అనే పేరుతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో ప్రజల ముందుకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని...
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా టీటీడీ దేవస్థానానికి భారీ విరాళాన్ని సమర్పించుకున్నారు. ఇటీవల వారి కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్, ఆయన భార్య అన్నా లెజినోవా సింగపూర్ నుంచి భారత్కు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...