పహల్గాం ఉగ్ర దాడిపై రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పాక్ సైన్యంపై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మతం...
పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశాన్ని కుదిపేస్తోంది. పాకిస్తాన్ దుశ్చర్యపై భారతీయులు రగిలిపోతున్నారు. ఈ దాడికి పాల్పడినందుకు వారికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయుల ఆగ్రహ జ్వాలలు ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాకు అంటుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వీ ఓ పాకిస్తానీ అని, అక్కడి మిలిటెంట్ కూతురని’ ప్రచారం జరిగింది. దీంతో వెంటనే...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...