నటి అనుపమ పరమేశ్వరన్పై సోషల్ మీడియాలో వేధింపులు, అసత్య ప్రచారం జరుగుతున్నట్టు తెలిసి కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె, కుటుంబం, స్నేహితులు, సహనటులను టార్గెట్ చేసి మార్ఫ్ చేసిన ఫోటోలు, నిరాధారక ఆరోపణలతో పోస్టులు పెడుతున్న ఖాతాలు ఆమె దృష్టికి వచ్చాయి. దీనికి దారితీసిన ఒకే వ్యక్తి మరిన్ని...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...