కశ్మీర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్లో చేరిన తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్లోని సాంబా సెక్టార్లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట...
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో కశ్మీర్లో పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్.. రెండు రోజుల క్రితం వరకు నాసిక్లో విధులు...
పహల్గామ్ మారణహోమంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటకులకు సాయం అందిస్తామన్నారు. ఈ ఘటనపై తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు,...