Tuesday, April 28, 2026

#kamareddy

కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్… నీట మునిగిన‌ పట్టణం!

కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా పరిస్థితి విషమంగా మారింది. కేవలం 12 గంటల్లోనే సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పట్టణం మొత్తం మునిగిపోయింది. రాజంపేట, తిమ్మారెడ్డి, కల్యాణి వాగు పరిసర గ్రామాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img