కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి రోజుకు రెండు ఫుల్లు బాటిల్లు తాగుతాడని ఆరోపించారు. స్వయాన కాంగ్రెస్ నేతలే ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆ మంత్రి అమెరికాకు వెళ్తే ఉదయం లేచినప్పటి నుంచి మంచి నీళ్లు ముట్టుకోడని…...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...