ధర్మస్థలలో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సంబంధించి ఆయన ట్విటర్లో వీడియో పోస్టు చేస్తూ స్పందించారు. భక్తుల విశ్వాసానికి నిలయమైన ధర్మస్థల వంటి పవిత్ర ప్రదేశాల్లో గూండా చర్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి దాడుల వల్లే...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...