Monday, April 27, 2026

#chennai

చెన్నై పర్యటనలో వైఎస్‌ జగన్

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్‌ సేవాదళ్‌ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాహీర్‌ హుస్సేన్‌తో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భార్య వైఎస్‌ భారతి రెడ్డి, సోదరుడు అనిల్‌రెడ్డితో కలిసి బోట్‌ క్లబ్‌ రోడ్డుకు బయలుదేరిన ఆయనకు మార్గమధ్యంలో అభిమానులు ఆత్మీయ స్వాగతం...

డ్ర‌గ్స్ రాకెట్‌లో సినీ న‌టుడు శ్రీకాంత్‌

త‌మిళ‌నాడులో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డుతున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై విచారణకు రావాలని పోలీసులు శ్రీకాంత్‌కు సమన్లు జారీ చేశారు. అనంతరం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించారు. కాగా, శ్రీకాంత్ మాజీ...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img