Monday, April 27, 2026

chandrababu

వైఎస్ జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ.. వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావొద్దని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్‌ భేటీ కానున్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహించి కూటమి...

ఏపీలో లిక్కర్ రగడా!

ఏపీలో రాజకీయం లిక్కర్ చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీ నేతలు బెదిరింపులు, భేరసారాలతో మద్యం షాపులు దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో మొత్తం 3396 మద్యం దుకాణాలకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అధికార పార్టీ నేతలే ఎక్కువ దరఖాస్తులు వేశారు. మంత్రి నారాయణ 100 దరఖాస్తులు వేయిస్తే మూడు వరించాయి. అనంతపురం జిల్లా...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img