Monday, June 1, 2026

#botsasatyanarayana

వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వ‌హిస్తున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న ర్యాలీలు చేప‌డుతున్నారు. స్థానిక అధికారుల‌కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఎన్నో హామీలు ఇచ్చిన మోసం చేశార‌ని వైసీపీ నేత‌లు...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img