Tuesday, October 21, 2025

#arrested

మెడిక‌ల్ స్టూడెంట్‌ అత్యాచార కేసులో ఆరో అరెస్ట్!

దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల ఒడిశా జలేశ్వర్‌కు చెందిన విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన వాగ్మూలంలో, తన మగ స్నేహితుడితో రాత్రి సమయంలో డిన్నర్‌కు వెళ్లినప్పుడు...

వైద్య‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌ సమీపంలోని శోభాపుర్‌లో ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన ఈ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు దుండగులు వారిని వెంబడించి, బెదిరించి సమీపంలోని అడవిలోకి...

విశాఖలో జూదం ఆడుతున్న ఆరు మహిళలు అరెస్ట్‌

విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. లలితానగర్‌ ప్రాంతంలో మహిళలు జూదంలో పాల్గొంటున్నారన్న సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు...

బాలిక‌తో యువ‌కుడి స‌హ‌జీవ‌నం

మేడిపల్లి పరిధిలో చిన్నారి జీవితాన్ని చీకటిలోకి నెట్టిన సంఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం, చిన్న వయసులోనే అక్క, బావల సంరక్షణలో పెరిగిన ఓ బాలిక అక్కడే నివాసముంటోంది. గత ఏడాది పెంపుడు తల్లి మరణించగా, తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో చదువు మానేసి ఇంట్లోనే ఉన్న బాలిక సోషల్ మీడియాలోకి...

రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఓ బాల్యవివాహం వెలుగులోకి వ‌చ్చింది. భర్త మృతి చెంద‌డంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురిని 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి వివాహం చేయించింది. మధ్యవర్తి సూచనతో ఈ వివాహం మే 28న జరిగింది. అప్ప‌టి నుంచి...

ఏపీ లిక్కర్‌ స్కాంలో మ‌రో అరెస్ట్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో నిందితుడు వరుణ్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వరుణ్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. ఏ1 రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో రూ.11 కోట్లు నగదును కాచారం ఫామ్‌హౌస్‌లో దాచినట్టు వరుణ్‌ అంగీకరించడంతో, సిట్‌ దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకుంది. సీజ్‌ చేసిన మొత్తాన్ని...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img