Monday, April 27, 2026

ఏపీ లిక్కర్‌ స్కాంలో మ‌రో అరెస్ట్

Must Read

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో నిందితుడు వరుణ్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వరుణ్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. ఏ1 రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో రూ.11 కోట్లు నగదును కాచారం ఫామ్‌హౌస్‌లో దాచినట్టు వరుణ్‌ అంగీకరించడంతో, సిట్‌ దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకుంది. సీజ్‌ చేసిన మొత్తాన్ని విజయవాడ సిట్‌ కార్యాలయానికి తరలించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -