Wednesday, November 12, 2025

ఏపీ లిక్కర్‌ స్కాంలో మ‌రో అరెస్ట్

Must Read

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో నిందితుడు వరుణ్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వరుణ్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. ఏ1 రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో రూ.11 కోట్లు నగదును కాచారం ఫామ్‌హౌస్‌లో దాచినట్టు వరుణ్‌ అంగీకరించడంతో, సిట్‌ దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకుంది. సీజ్‌ చేసిన మొత్తాన్ని విజయవాడ సిట్‌ కార్యాలయానికి తరలించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -