వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్లను తరలించారని, నీటి వనరులు, నిధులను కోల్పోయామని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం జరిగి 87 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు...
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అన్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యగా ఆరోపించారు. తిరుపతి విజివో డీఎస్పీ రాంకుమార్ సతీష్ను పలుమార్లు వేధించారని తెలిపారు. సీఐడీ...
ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. 15 రోజుల ముందు సైకాలజీ విభాగంలో ర్యాగింగ్కు గురై నలుగురు విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. వర్సిటీలో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్ హాస్టల్లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్ క్లాసుల...
ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు...
అనంతపురం జిల్లాలో కలకలం రేపిన సతీష్ కుమార్ మరణం సంచలనం సృష్టించింది. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ మృతి పట్ల గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసు ప్రత్యర్థులు సతీష్ను హత్య చేశారని కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఫిర్యాదు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. రాష్ట్రానికి గరిష్ట పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు రోజులు సాగే ఈ సదస్సు కోసం విశాఖ సముద్ర తీరం అందంగా ముస్తాబైంది. నగర ప్రధాన మార్గాలను విద్యుత్ దీపాలతో...
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టగా, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కేతిరెడ్డికి...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ముమ్మరం చేసింది. బుధవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతల నేతృత్వంలో నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత ఆర్సీ ఓబుల్రెడ్డి మీద అజ్ఞాత వ్యక్తులు దాడి చేశారు. ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓబుల్రెడ్డిని మొదట తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అపస్మారకాలకు గురైన ఆయనను మెరుగైన చికిత్స కోసం...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...