Friday, June 20, 2025

వైఎస్ షర్మిల కంట తడి!

Must Read

ఆస్తి తగాదాల విషయంపై వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. తన తండ్రి ఆస్తులు అందరికీ సమానంగా చెందుతాయని పేర్కొన్నారు. ఐదేండ్ల ముందే ఇందుకు సంబంధించిన ఎంఓయూ జరిగిందని పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకు ఎంవోయూని బయటపెట్టలేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పేది అంతా నిజమేనని, దీనిపై ప్రమాణం కూడా చేస్తానన్నారు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు నలుగురికీ సమాన వాటాలు దక్కాలని కోరుకున్నారని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -