Sunday, May 18, 2025

తిరుపతిలో తోపులాట.. ఆరుగురు భక్తులు మృతి

Must Read

తిరుపతిలోని శ్రీనివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో ఒక మహిళ ఉంది. మృతురాలు తమిళనాడులోని సేలంకు చెందిన మహిళగా గుర్తించారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్‌, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -